పరిశ్రమ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత

24892చూసినవారు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులోని ఎస్బి ఆర్గానిక్ పరిశ్రమలో బుధవారం పెద్ద ఎత్తున జరిగిన పేలుడు ప్రమాదంలో దాదాపు 5 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఇందులో పరిశ్రమ డైరెక్టర్ రవి మృతి చెందాడు. ప్రమాదంలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్