గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

2632చూసినవారు
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
సంగారెడ్డి పట్టణం గంజి మైదానంలో 60 సంవత్సరాల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పట్టణ సీఐ భాస్కర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గత ఐదు రోజులుగా దుకాణాల్లో అడుక్కుంటున్నట్లు స్థానికులు తెలిపినట్లు చెప్పారు. మృతుడు అనారోగ్యం వలన, ఇతర ఏ కారణాల వలన చనిపోయాడా విచారణ చేస్తున్నామని వివరించారు. మృతుని వివరాలు తెలిస్తే 08455- 276333, 87126 56718 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్