ఈనెల 10న సోమవారం సిద్దిపేట జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి ఒక ప్రకటన తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసినందున సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమాదాయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.