ఈవీఎం బ్యాలెన్సింగ్ యూనిట్ల కేటాయింపు

74చూసినవారు
ఈవీఎం బ్యాలెన్సింగ్ యూనిట్ల కేటాయింపు
లోక్ సభ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అదనంగా ఎలక్షన్ కమిషన్ నుంచి జిల్లాకు వచ్చిన 2498 ఈవీఎం బ్యాలెన్సింగ్ యూనిట్లను గురువారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పొలిటికల్ పార్టీల ప్రతినిధి సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి ఎం. మనుచౌదరి సప్లమెంటరీ ర్యాండమేజేషన్ నిర్వహించి జిల్లాలో 4 శాసనసభ నియోజకవర్గాలకు హుస్నాబాద్ కు 380, సిద్దిపేటకు 682, దుబ్బాకకు 632, గజ్వేల్ కు 804 బ్యాలెన్స్ యూనిట్లను కేటాయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్