మెదక్ గడ్డపై కాషాయం జెండా రెపరెపలాడుతుంది

52చూసినవారు
మెదక్ గడ్డపై కాషాయం జెండా రెపరెపలాడుతుంది
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో గురువారం మెదక్ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు మద్దతుగా మోతే గ్రామంలో బిజెపి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు అరిగే కృష్ణ, మండల ఇంచార్జ్ తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ 60 సంవత్సరల పాలనలో దేశాన్ని అధోగితి చేస్తే మోదీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రపంచంలో నలుమూలల దేశం వైపు చూసే విధంగా చేశారన్నారు.

సంబంధిత పోస్ట్