పెండింగ్లో ఉన్న రుణాలను 15 రోజుల్లోగా మంజూరు చేయాలి

77చూసినవారు
పెండింగ్లో ఉన్న రుణాలను 15 రోజుల్లోగా మంజూరు చేయాలి
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబందించిన రూ. 7, 218 కోట్ల వార్షిక ప్రణాలికలను రూపొందించారు. ఈ సందర్భంగా సోమవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో నాబార్డు, లీఢ్ బ్యాంక్, ఇతర శాఖలకు చెందిన అధికారులతో కలిసి కలెక్టర్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న రుణాలను 15 రోజుల్లోగా మంజూరు చేయాలని ఆదేశించారు. 2003-2004 ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్య రంగానికి రూ. 5581 కోట్లు లక్ష్యం కాగా 4, 268 రుణాలు మంజూరు చేశారన్నారు.

సంబంధిత పోస్ట్