లోక్ సభ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలి

81చూసినవారు
లోక్ సభ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలి
లోక్ సభ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఆర్డీవోలు, ఎన్నికల డీటీ, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్