మద్దూర్ మండలంలో రాకపోకలకు అంతరాయం

9961చూసినవారు
మద్దూర్ మండల కేంద్రములోని గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మద్దుర్ నుండి ముస్త్యాల వెళ్లే రహారదరి మీద నుండి వరద నీరు పోవడంతో వాహనదారులకు అంతరాయం ఏర్పడింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్