సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉగాది సంబరాలు

66చూసినవారు
సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉగాది సంబరాలు
సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం మల్లినాధసూరి తెలుగు శాఖ, జాతీయ సాహిత్య పరిషత్ సిద్దిపేట వారి సంయుక్తంగా ఉగాది కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సి. హెచ్ ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సంవత్సరం ప్రకృతి కొత్తదనం నింపుతూ నూతనత్వం పంచుతుందని అన్నారు. క్రోధి నామ సంవత్సరంలో ప్రజలంతా క్రోధాన్ని విడిచిపెట్టి మానవత్వాన్ని పెంపొందించుకోవాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్