సైదాపూర్ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేత

82చూసినవారు
సైదాపూర్ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేత
సైదాపూర్ ధర్మసమాజ్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నంపై సూచనలను తెలియజేస్తూ శుక్రవారం ఎమ్మార్వో కు వినతిపత్రాన్ని అందజేశారు. ఉస్మానియా యూనివర్సిటీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సర్వాయి పాపన్న గౌడ్, పండగ సాయన్న, సమ్మక్క సారలమ్మ చిత్రాలను తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన చిహ్నంలో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిప్పారపు రమేష్, మోలుగూరి భూపతి, మధు, రాజు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్