ఇసుక ఆక్రమ రవాణాకు అడ్డుకట్ట

2253చూసినవారు
ఇసుక ఆక్రమ రవాణాకు అడ్డుకట్ట
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని గోదావరి నది సమీపంలో ఇసుక ఆక్రమ రవాణా చేయకుండా గోదావరి ఒడ్డున సోమవారం బీర్పూర్ తహసీల్దార్ నరేష్ కందకాలు తవ్వించారు. గోదావరి తీరమైన రంగాసాగర్. కమ్మునూర్, రేకులపల్లి, చిన్న కొల్వాయి ప్రాంతాల్లో కందకాలు తవ్వించినట్లు వివరించారు. వారితో పాటు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ గిర్దావర్, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్