పూరీ జగన్నాథ్ ఆలయంలో స్పృహ తప్పిన SP

67చూసినవారు
పూరీ జగన్నాథ్ ఆలయంలో స్పృహ తప్పిన SP
ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో రత్న భాండాగారం తలుపులు ఆదివారం తెరిచారు. కట్టర్‌తో డోర్ లాక్‌ను కట్ చేశారు. ఆ తర్వాత తలుపులు పగులగొట్టి రత్న భాండాగారం తలుపులు తెరిచారు. ఆ సమయంలో ఘటనా స్థలంలో ఉన్న ఎస్పీ పినాక్ మిర్షా స్పృహ తప్పి పడిపోయారు. భద్రతా సిబ్బంది ఎస్పీని హుటాహుటిన బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటన భక్తులకు ఆశ్చర్యం కలిగించింది.

సంబంధిత పోస్ట్