లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

65చూసినవారు
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. మంగళవారం నాటి నష్టాల నుంచి కోలుకున్నాయి. సెన్సెక్స్ 2,303.19 పాయింట్లు పెరిగి 74,382.24 వద్ద, నిఫ్టీ 735.80 పాయింట్లు లాభపడి 22,620.30 వద్ద ఉన్నాయి. BPCL, L&T మినహా మిగిలిన అన్ని షేర్లు సెన్సెక్స్, నిఫ్టీలలో లాభాలో ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 15 పైసలు పెరిగి 83.37 వద్ద ముగిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్