ఇక్కడ మెజారిటీ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు

63చూసినవారు
ఇక్కడ మెజారిటీ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో నోటా ఓట్లు అభ్యర్థులను దెబ్బకొట్టాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎంఎస్‌ రాజుకు 79,983 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్పకు 79,632 ఓట్లు పోలయ్యాయి. 351 ఓట్లతో టీడీపీ అభ్యర్థి ఎంఎస్‌ రాజు గెలుపొందారు. ఇక్కడ నోటాకు 2,728 ఓట్లు పోలయ్యాయి. ఇది విజేత మెజారిటీతో పోలిస్తే 7 రెట్లు అధికం కావడం విశేషం.

సంబంధిత పోస్ట్