ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్లు

56చూసినవారు
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 34.09 పాయింట్లు క్షీణించి 72,152.00 వద్ద, నిఫ్టీ 1.10 పాయింట్ పెరిగి 21,930.50 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో SBI, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, JSW స్టీల్, HDFC లైఫ్, యాక్సిస్ బ్యాంక్ లాభాల్లో ఉండగా, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, TCS నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.97 వద్ద ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్