భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ అరుదైన ఘనత సాధించాడు. ర్యాంకింగ్స్ ఆధారంగా వింబుల్డన్ మెయిన్ డ్రాలో సుమిత్ చేరాడు. తద్వారా గత ఐదేళ్లలో దీనిని సాధించిన మొదటి భారతీయ సింగిల్స్ ఆటగాడిగా నిలిచాడు. 2019లో ప్రజ్నేష్ సింగిల్స్లో ఆడిన చివరి భారతీయుడు. ప్రస్తుతం సుమిత్ నాగల్ ప్రపంచ ర్యాంకింగ్స్లో 80వ స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది వింబుల్డన్ మ్యాచ్లు మే 26 నుంచి ప్రారంభమవుతాయి.