బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం

34520చూసినవారు
బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం
బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం చేసి పారిపోయాడు. సికింద్రాబాద్ పీఎస్ పరిధిలో ఉండే 16 ఏళ్ల బాలిక ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుతుందని తల్లిదండ్రులు మందలిస్తే ఇంటి నుంచి పారిపోయింది. అదే సమయంలో పరిచయమైన ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డి (28) బాలికను లొంగదీసుకొని కాచిగూడలోని ఓ లాడ్జిలో అత్యాచారం చేసి పారిపోయాడు. ఆపై ఇంటికి చేరుకున్న బాలికను తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు విషయం తెలిసింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్