దొంగతనాలకు పాల్పడిన ముఠా అరెస్ట్

15477చూసినవారు
యాదాద్రి జిల్లా నిద్రిస్తున్న మహిళలే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 41 తులాల బంగారం, రెండు కేజీల వెండి, ఒక బైక్ మొత్తం రూ. 30. 40 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పోటేట్టి మరియ దాస్, కర్నే లక్ష్మీ, పొటెట్టి శాంతయ్య, బాణాలు రాజేష్ లను రిమాండ్కు తరలిస్తున్నట్లు శనివారం భువనగిరిలో సిపి తరుణ్ జోషి తెలిపారు.

సంబంధిత పోస్ట్