అమెరికాలో యాదాద్రి జిల్లా యువతి మృతి

3618చూసినవారు
అమెరికాలో యాదాద్రి జిల్లా యువతి మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన యువతి మృతి చెందింది. యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన సౌమ్యగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్