భానుడు విశ్వరూపం

1565చూసినవారు
భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మట్టం పల్లిలోలో 44. 1 డిగ్రీల ఉష్ణోగ్రత ఆదివారం నమోదయింది. నేరేడుచర్ల 43. 6 హుజూర్ నగర్ 43. 2 మధ్యలో 40. 8 డిగ్రీకు, చింతలపాలెం 42. 7, గరిడేపల్లి 42. 4, పాలకీడు 43. 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఎండ తీవ్రత ఎక్కువగా నమోదు కావడానికి గాలిలో తేమశాతం తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానునట్లుగా తెలుస్తుంది.

సంబంధిత పోస్ట్