గేదెను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం వ్యక్తి మృతి..

64చూసినవారు
గేదెను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం వ్యక్తి మృతి..
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి మెల్ల చెరువు మండలంలో చోటుచేసుకుంది ఎస్సై పరమేష్ కథనం ప్రకారం మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో. గేదెను ఢీ కొట్టడు. ప్రమాదంలో బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్