మెల్లచెర్వు మండలంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. హేమల్లా తండాకు చెందిన ధరావత్ బాల తన ద్విచక్ర వాహనంపై ఎనిమిది లీటర్ల సారా తరలిస్తుండగా పోలీసులు తనికెళ్ల పట్టుకున్నారు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీఐ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ బాల అనే వ్యక్తి సారా తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నాటు సారా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ శుక్రవారం తెలిపారు.