హుజూర్ నగర్ నియోజకవర్గం - Adilabad

నల్గొండ కాషాయపరం అయినట్టేనా?

నల్గొండ కాషాయపరం అయినట్టేనా?

ఎవరూ అనుకోని విధంగా కమలదళం ప్రచార హోరుతో నల్గొండని హోరెత్తించింది. మోడీకి ఉన్న ప్రజాదరణతో పాటు అభ్యర్థి సైది రెడ్డి వినూత్నమైన శైలితో చేసిన ప్రచారంతో ఒకే సారి బీజేపీ నల్గొండలో పాగా వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఏకంగా 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పటంతో యువత కూడా బీజేపీవైపే మొగ్గు చూపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పక్కా విజన్ అన్న నాయకుడు కావాలని నల్గొండ ప్రజలు కోరుకుంటున్నారు. అలాంటి విజన్ తో కూడిన వ్యక్తిగా సైదిరెడ్డి దేనిలో తక్కువ కాలేదు. మొత్తానికి నల్గొండ గడ్డపై కాషాయపు జెండా ఎగరడం ఖాయం అని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

వీడియోలు


సూర్యాపేట జిల్లా