రంగని గుడిలో ఘనంగా కవి సమ్మేళనం

1071చూసినవారు
సాహిత్యాభివృద్ధికి కవి సమ్మేళనాలు ఎంతో దోహదపడతాయనిమాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు అన్నారు. మంగళవారం రంగని గుడిలో ఉగాది కవి సమ్మేళనం లో ఆయన పాల్గొని మాట్లాడారు. కోదాడ రచయితల సంఘం కోశాధికారి ఎస్ఎస్ రావుఅధ్యక్షతన జరిగినఈ కార్యక్రమంలో రచయితల సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి, నాయకులు సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, రామారావు, ఆలయ ధర్మకర్త రంగయ్య, ఆలయ కమిటీ సభ్యులు వేనేపల్లి శ్రీనివాసరావు, ఆధారపు మధు ఉన్నారు.

సంబంధిత పోస్ట్