మద్యం మత్తులో మహిళపై దాడి

13941చూసినవారు
కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండల కేంద్రంలో మద్యం మత్తులో మహిళపై కొందరు దాడి చేశారు. మద్యం దుకాణంలో స్వీపర్ గా పనిచేస్తున్న సునీత అనే మహిళలపై మండల కేంద్రానికి చెందిన వ్యక్తులు దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్