భళా.. సూక్ష్మ కళా.. సుద్ద ముక్క పై పింగళి

7659చూసినవారు
కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గళం నరేష్ చారి ఆదివారం స్వాతంత్ర సమరయోధులు పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపొందించిన రోజు సందర్భంగా అంగుళం సుద్ద ముక్కపై పింగళి వెంకయ్య ప్రతిమతో పాటు జాతీయ జెండాను చెక్కి దేశభక్తిని చాటుకున్నాడు. చారి గతంలో సూక్ష్మవస్తులపై అనేక కళాఖండాలను ఆవిష్కరించి పలువురి మన్నలను పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మ కలలో రాణించి రాష్ట్రానికి పేరు తెస్తానన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్