నీటి ఎద్దడి నివారణకు కృషి

556చూసినవారు
నీటి ఎద్దడి నివారణకు కృషి
గ్రామంలో నీటి ఎద్దడి నివారణకు ముమ్మర చర్యలు చేపట్టినట్లు పిఏసీఎస్ ఛైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ మండలం గుడిబండ రెండో వార్డులో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి నిధులతో నిర్మించిన బోరును ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అలివేలు మంగమ్మ, ఓరుగంటి రామకృష్ణారెడ్డి, షేక్ రఫీ, వీరనాగు, బి రాంబాబు, చిన్న వెంకట రాములు, చింత శ్రీకాంత్ రెడ్డి, జానీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్