సుద్ద ముక్క పై మంగళ్ పాండే.. సూక్ష్మ కళాకారుని ప్రతిభ

73చూసినవారు
కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి సోమవారం తొలి స్వాతంత్ర సమరయోధుడు మంగళ్ పాండే వర్ధంతి సందర్భంగా అంగుళం సుద్ద ముక్క పై పాండే ప్రతిమను చెక్కి తన దేశభక్తిని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యపు, పప్పు గింజలు, సుద్ధముక్కలపై జాతీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల, సీని కళాకారుల, దేవుళ్ళ, ప్రతిమలు చెక్కి పలువురిచే అభినందనలు పొందాడు.

సంబంధిత పోస్ట్