గ్రేట్.. పేరేంట్స్ చనిపోయినా లక్ష్యం వదల్లేదు..!

2260చూసినవారు
గ్రేట్.. పేరేంట్స్ చనిపోయినా లక్ష్యం వదల్లేదు..!
మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లికి చెందిన కుంచం శివ తల్లిందండ్రులు లేరనే బాధను దిగమింగి ఐఐటీ జేఈఈలో సత్తా చాటాడు. జాతీయ స్థాయిలో జనరల్ కేటగిరీలో 211, బీసీ కేటగిరీలో 24లో ర్యాంకు సాధించాడు. ఆరేళ్ల క్రితం శివ తల్లి జ్యోతి అనారోగ్యంతో చనిపోగా, నాలుగేళ్ల క్రితం తండ్రి శ్రీను భూగర్భ డ్రైనేజీలో ఊపిరాకడ మృతిచెందాడు. దీంతో మేనమామ నోముల నాగార్జున దగ్గర ఉండి చదువుల్లో రాణిస్తున్నాడు.

సంబంధిత పోస్ట్