సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిన మంత్రి

65చూసినవారు
సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిన మంత్రి
ప్రతి గ్రామానికి, అన్ని మున్సిపల్ వార్డులకు రోడ్లు, ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇవ్వడం, చెరువులను కృష్ణ జలాలతో నింపడమే తన ధ్యేయమని, అప్పుడే ప్రజల రుణం తీర్చుకున్నట్లని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలో ఏ.ఆర్ నగర్లో మస్రంపల్లి రోడ్డు నుండి ఏ.ఆర్ నగర్ వరకు 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్