దామోదర్ రెడ్డిని కలిసిన గుత్తా అమిత్ రెడ్డి

76చూసినవారు
దామోదర్ రెడ్డిని కలిసిన గుత్తా అమిత్ రెడ్డి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గుత్తా అమిత్ రెడ్డి నార్మక్స్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి కలిశారు. కాంగ్రెస్ పార్టీ నల్గొండ పార్లమెంట్లో విజయం సాధిస్తుందని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఆశాభవం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, మండల పార్టీ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్