ఇంటి పన్నుల వసూళ్లపై అధికారుల దృష్టి

60చూసినవారు
ఇంటి పన్నుల వసూళ్లపై అధికారుల దృష్టి
సూర్యాపేట మున్సిపాలిటీలో ఇంటి పన్నుల వసూలుపై అధికారులు దృష్టి సారించారు. ఏటా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరాన్ని పుర అధికారులు రెండు విడతలుగా విభజించారు. మొదటి అర్ధ వార్షిక సంవత్సరం జూన్ నెలాఖరు, రెండోది డిసెంబరు నెలాఖరు వరకు పరిగణనలోకి తీసుకొని పన్నులు వసూలు చేస్తున్నారు. సకాలంలో పన్ను దారులు పన్నులు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కోరారు.

సంబంధిత పోస్ట్