పట్టణంలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ఠ చర్యలు

55చూసినవారు
పట్టణంలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ఠ చర్యలు
త్రాగునీటికి నిధుల కొరత ఉండదని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని బతుకమ్మ చౌరస్తా వద్ద గల ఫిల్టర్ బెడ్, వాటర్ ట్యాంక్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులకు త్రాగునీటి కొరత లేకుండా మే మాసంలో నీటిని పొదుపుగా వినియోగించుకునేలా ప్రజలకు వివరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్