అమరుల త్యాగం ఎన్నటికీ మరువం

76చూసినవారు
అమరుల త్యాగం ఎన్నటికీ మరువం
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) ఆవరణలో ఉత్సవాలను యినంగా నిర్వహించారు. ముందుగా మహోద్యమంలో పాలుపంచుకున్న వారందరికీ అభినందనలు తెలుపుతూ, ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరిస్తూ స్థూపం వద్ద ఘనంగా కలేక్టర్, ఎస్పి, అదనపు కలెక్టర్లు నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్