సామాన్య కుటుంబం నుంచి వచ్చాను ఆశీర్వదించండి

84చూసినవారు
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ యాదవ్, ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటినుంచి కష్టపడ్డాను కార్యకర్తగా పని చేశాను, అందుకే బిఆర్ఎస్ పార్టీ అవకాశము ఇచ్చింది. ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్