వరదల ఎఫెక్ట్.. 38కి చేరిన మృతులు

52చూసినవారు
వరదల ఎఫెక్ట్.. 38కి చేరిన మృతులు
అసోంలో వరదల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత కొన్ని రోజులుగా భారీ వరదలతో అల్లాడుతున్న అసోం ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో నివసిస్తున్నారు. ఈ వరదల్లో ఇప్పటివరకు 38 మంది మృతి చెందగా, గత 24 గంటల్లో వరద నీటిలో మునిగి ముగ్గురు వ్యక్తులు మరణించారు. బ్రహ్మపుత్ర సహా దాదాపు 13 ప్రధాన నదులు వివిధ ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని, భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్