రూ.3 లక్షల​ జాక్​పాట్​ను గెలిచిన వ్యక్తి.. సాంకేతిక లోపమంటూ రూ.1,000 మాత్రమే ఆఫర్ చేసిన సంస్థ

58చూసినవారు
రూ.3 లక్షల​ జాక్​పాట్​ను గెలిచిన వ్యక్తి.. సాంకేతిక లోపమంటూ రూ.1,000 మాత్రమే ఆఫర్ చేసిన సంస్థ
తాను రూ.3 లక్షలకు పైగా విలువైన క్రెడ్ జాక్​పాట్​ను స్కోర్ చేశానని, కానీ ఆ కంపెనీ జాక్​పాట్​ను రద్దు చేసిందని అవిరల్ సంగల్ అనే క్రెడ్ కస్టమర్ ఎక్స్ లో పేర్కొన్నాడు. "ఏదో సాంకేతిక సమస్య వల్ల జాక్ పాట్ రద్దు చేయాల్సి వచ్చిందని క్రెడ్ బృందం నుంచి కాల్ వచ్చింది" అని సంగల్ చెప్పారు. "వారు పాయింట్లను రీఫండ్ చేస్తున్నారు. అలాగే వారు రూ.1,000 కాష్ బ్యాక్ ఇవ్వబోగా నేను తిరస్కరించాను" అని అన్నారు.

సంబంధిత పోస్ట్