మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన పోలింగ్ శాతం

83చూసినవారు
మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన పోలింగ్ శాతం
నేటి లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ ఎన్నికల పోలింగ్ లో ఎనిమిది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో మధ్యాహ్నం 1 గంట వరకు 36.73% ఓటింగ్ నమోదైంది.
రాష్ట్రాల వారీగా 1 గంట వరకు నమోదైన పోలింగ్ శాతం
👉🏻బీహార్: 34.62%
👉🏻జమ్మూ మరియు కాశ్మీర్: 34.79%
👉🏻జార్ఖండ్: 41.89%
👉🏻లడఖ్: 52.01%
👉🏻మహారాష్ట్ర 27.78%
👉🏻ఒడిశా 35.31%
👉🏻ఉత్తరప్రదేశ్ 39.55%
👉🏻పశ్చిమ బెంగాల్: 48.41%

సంబంధిత పోస్ట్