మోదీ 3.0 కేబినెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హోంశాఖ, ఆర్థిక శాఖ, రక్షణశాఖ, విదేశాంగ శాఖతో పాటు విద్య, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు బీజేపీ వద్దే ఉంటాయని పార్టీ వర్గాల సమాచారం. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ మరోసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినట్లు సమాచారం. తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు, జేడీయూ నుంచి లలన్ సింగ్ లేదా సంజయ్ ఝా, రామ్నాథ్ ఠాకూర్, చిరాగ్ పాసవాన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది.