పాక్‌తో పోరు.. ఏడులో ఆరు భారత్‌వే!

74చూసినవారు
పాక్‌తో పోరు.. ఏడులో ఆరు భారత్‌వే!
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై టీమ్‌ ఇండియాదే మెరుగైన రికార్డు. ఇప్పటివరకూ ఈ పొట్టి కప్‌ల్లో దాయాదితో 7 మ్యాచ్‌లాడగా కేవలం ఒక్కదాంట్లోనే భారత్‌ ఓడింది. అంతకుముందు వరుసగా అయిదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్‌కు 2021లో పాక్‌ షాకిచ్చింది. కానీ 2022లో పాక్‌తో పోరులో కోహ్లి (53 బంతుల్లో 82 నాటౌట్‌) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో తిరిగి జట్టును గెలుపు బాట పట్టించాడు.

సంబంధిత పోస్ట్