టీ20 వరల్డ్ కప్ కోసం మాజీ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ తన జట్టును ప్రకటించారు. ఇందులో సంజూ శాంసన్కి చోటు కల్పించలేదు. జట్టులో రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శివమ్ దూబే, రింకూ సింగ్, రిషభ్ పంత్, మయాంక్ యాదవ్ ఉన్నారు.