కవితను కలిసేందుకు కోర్టు నిర్ధారించిన టైమ్ ఇదే

1892చూసినవారు
కవితను కలిసేందుకు కోర్టు నిర్ధారించిన టైమ్ ఇదే
ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆమె కుటుంబ సభ్యులను కలిసేందుకు సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. ప్రతిరోజు సా.6 నుంచి సా.7 గంటల వరకు కలిసేందుకు అవకాశం కల్పించింది. ఇవాళ ఆమెను భర్త అనిల్‌తో పాటు కేటీఆర్, హరీశ్ రావు, న్యాయవాదులు కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఆమెను ఈనెల 23 వరకు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు శనివారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్