'ఆ కార్లను గత ప్రభుత్వమే కొనుగోలు చేసింది'

81చూసినవారు
మంత్రుల కోసం కొత్తగా లాండ్ క్రూయిజర్ కార్లను కొనుగోలు చేసినట్లు వస్తోన్న వార్తలను తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రుల కోసం 2023 మే నెలలో 22 LC-300 సిరీస్ కార్లను కొనుగోలు చేసింది. వాటిని మాడిఫై చేయించేందుకు విజయవాడలోని త్రినయని ఇంజినీరింగ్ వర్క్స్ కు పంపారు. ఇప్పటివరకు 20 LC వాహనాలను డెలివరీ చేశారు. ఇంకా 2 అక్కడే ఉన్నాయి' అని పేర్కొంది.

సంబంధిత పోస్ట్