ఫుడ్ పాయిజన్ కారణంగా ముగ్గురు మృతి (VIDEO)

63చూసినవారు
లక్నోలో విషాదం చోటుచేసుకుంది. రాజ్కియా బాల్‌గ్రిహాలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. అలాగే మరి కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురుయ్యారు. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్