భద్రాద్రి జిల్లాలో భట్టి, తుమ్మల, పొంగులేటి పర్యటన

70చూసినవారు
భద్రాద్రి జిల్లాలో భట్టి, తుమ్మల, పొంగులేటి పర్యటన
భద్రాద్రి జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. అశ్వాపురం మండలం అమ్మవారిపల్లిలోని సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టులో ఫొటో ప్రజెంటేషన్‌ను మంత్రులు తిలకించారు. ప్రాజెక్టు పనుల వివరాలను మంత్రులకు అధికారులు వివరించారు. సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పంపులను మంత్రులు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్