విషాదం.. కిరోసిన్ పోసుకొని దంపతుల ఆత్మహత్య

152855చూసినవారు
విషాదం.. కిరోసిన్ పోసుకొని దంపతుల ఆత్మహత్య
జనగామ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాకేంద్రానికి చెందిన వీవర్స్ కాలనీలో కిరోసిన్ పోసుకుని భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతులు సెల్వరాజ్, భాగ్యలక్షీగా గుర్తించారు. కుటుంబ కలహాలే కారణమని బంధువులు చెబుతున్నారు. వారి మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్