తిరుమల తిరుపతి దేవస్థానం అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆలయ మాజీ గౌరవ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఏవీ రమణ దీక్షితులు వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 41ఏ సీఆర్పీసీ నోటీసులు అందజేసి.. రమణ దీక్షితులును ప్రశ్నించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.