రోజురోజుకూ హైదరాబాద్ లో హిజ్రాల ఆగడాలు మితి
మీరుతున్నా
యని నగర వాసులు వాపోతున్నారు. కొండాపూర్ లో నిన్న అర్ధరాత్రి ఒంటి గంటకు సుమారు 30 మంది హిజ్రాలు గుంపుగా వచ్చి ఓ వ్యక్తి దగ్గర రూ.30వేలు బలవంతంగా తీసుకున్నారట. ఈ విషయాన్ని ఓ వ్యక్తి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. 'ఎవరైనా హెల్ప్ చేయండి' అని ఫొటోలు, వీడియోలు షేర్ చేసి, పలు మీడియా సంస్థలను,
కాంగ్రెస్ పార్టీని ట్యాగ్ చేశారు.