ఇంటింటి ప్రచారంలో బిజెపి నాయకులు

57చూసినవారు
ఇంటింటి ప్రచారంలో బిజెపి నాయకులు
మద్దూర్ మండలం పల్లెర్ల గ్రామ పరిధిలోని మేడికుంట తండాలో బుధవారం స్థానిక బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్