ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను తరిమికొట్టాలి: నరేందర్ రెడ్డి

80చూసినవారు
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను తరిమికొట్టాలి: నరేందర్ రెడ్డి
బూటకపు హామీలతో తెలంగాణలో అధికారం చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే నమ్మిన రైతులను విస్మరించాడని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శనివారం కోస్గి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ అంటేనే మోసమని, రైతులను దగా చేయడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. రైతులు ఎంపీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్